Welcome to SRI RAMARAJA BHUSHANA EDUCATIONAL CHARITABLE TRUST

About Trust

కీర్తి శేషులు శ్రీ దింటకుర్తి పుల్లం రాజు గారు భట్రాజు కులంలోని పిల్లలు ప్రతిభ కలిగి వున్నప్పటికి ఆర్ధికంగా వెసులుబాటు లేక పలు రకాల పనులు చేసుకొనటం చూసి , బాధపడి ``రాజుల సేవా సమితీ'' అను సేవా సంస్థను స్థాపించి భట్రాజు కులం లోని విద్యార్థులు చదువుకొనటానికి తనవంతు కృషి చేశారు.
భట్రాజు కులం లోని చిన్నారులు ప్రతిభ కలిగి వున్నప్పటికి చదువు కొనసాగించలేకపోతున్నారని , వారికి మరింతగా సహాయ సహకారాలు అందించాలనే వుద్దేశ్యంతో ` రాజుల సేవా సమితి ' ని `` శ్రీ రామరాజ భూషణ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ '' అనే పేరుతో ది. 24-01-2008 న రిజిస్టరు చేయించడం జరిగింది.[ రిజిస్టర్ నెం. 18/బి.కె.4/2008 ] .
ఈ ట్రస్ట్ వున్నతికై శ్రీ గవర్రాజు వెంకటరామ రాజు గారు , శ్రీ బిరుదురాజు వెంకటేశ్వర రాజు గారు , శ్రీ బిరుదురాజు వెంకట అప్పల రాజు గారు , శ్రీ తోకచిచ్చు గంగ రాజు గారు , శ్రీ రాళ్ళబండి బ్రహ్మ రాజు గారు , శ్రీ కూరపాటి కోటం రాజు రాజు గారు , మొదలైనవారు ఎంతో క్రుషి చేశారు.

0
Schlorships
Given
0
Year
Started